వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
Published on Sat, 05/21/2016 - 08:14
అనకాపల్లి(విశాఖపట్టణం): విశాఖ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డ ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరు నర్సింగరావుపేట హైవే జంక్షన్ వద్ద శుక్రవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags