నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సిలిండర్ల లారీని ఢీకొన్న మరో లారీ
Published on Fri, 11/17/2017 - 14:44
సాక్షి, లక్కిరెడ్డిపల్లి : వైఎస్సార్ జిల్లాలో శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి మండలం మర్రిచెట్టు క్రాస్ వద్ద నేటి ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. పులివెందుల నుంచి పుంగనూరుమార్కెట్ యార్డు వైపు వెళ్తున్న పశువుల లారీ, సిలిండర్ల లోడుతో ఉన్న మరో లారీని ఢీకొట్టి పొలాల్లోకి దూసుకెళ్లింది. సిలిండర్ల గోడౌన్ వద్ద మలుపు తిరుగుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన పశువుల లారీ ముందుకెళ్లే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తూ నిండుగా ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలక పోవడంతో పెను ప్రమాదం తప్పిపోయిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
#
Tags