టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆగి ఉన్న బస్సును ఢీ కొన్న లారీ
Published on Sun, 05/31/2015 - 11:19
విజయవాడ: కృష్ణాజిల్లా గొల్లపూడి సమీపంలో ఆదివారం జాతీయ రహదారిపై ఆగి ఉన్న కేశినేని ట్రావెల్స్కు చెందిన బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ట్రావెల్స్ సిబ్బంది పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. లారీ డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.
#
Tags