రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఉరేసుకుని ప్రేమికుల ఆత్మహత్య
Published on Thu, 05/15/2014 - 08:07
తూర్పుగోదావరి జిల్లాలో ప్రేమికులు దారుణానికి ఒడిగట్టారు. వారిద్దరూ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శంఖవరం మండలం సిద్దివారిపాలెంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వీళ్లు ఎందుకు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారో ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెద్దలు వీరి ప్రేమను అంగీకరించకపోవడం వల్లే ఇలా చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.
#
Tags