ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
లారీ ఢీకొని వ్యక్తి మృతి
Published on Wed, 08/05/2015 - 09:48
వేపాడ(విజయనగరం): లారీ రివర్స్ తీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ అక్కడ ఉన్న కార్మికుడిని ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా వేపాడ మండలం సోంపురం గ్రామంలోని క్రషర్ వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగింది. గ్రామానికి చెందిన జొన్నపల్లి శ్రీను(35) క్రషర్లో కూలీగా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో రాత్రి రివర్స్ తీస్తున్న లారీ ఢీకొంది. దీంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags