మీ జగన్ గెలిస్తేనే స్కీములు కొనసాగింపు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బ్రాంచ్ కెనాల్లో పడి వ్యక్తి గల్లంతు
Published on Sun, 02/08/2015 - 16:36
నకిరేకల్(గుంటూరు): గుంటూర్ బ్రాంచీ కెనాల్లో పడి వ్యక్తి గల్లంతయ్యారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా నకిరేకల్ మండలం కండగట్ల గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలు.. కండగట్ల గ్రామానికి చెందిన చవల వెంకట సుబ్బయ్య(40) నీరు తాగేందుకు గుంటూరు బ్రాంచ్ కెనాల్లో దిగారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో పమాదవశాత్తు ఆయన కాలువలో పడి గల్లంతయ్యారు. విషయం తెలిసిన బ్రాంచ్ కెనాల్ అధికారులు నీటి మట్టాన్ని తగ్గించారు. కాగా, ఆయన కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
#
Tags