ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కుప్పంలో వ్యక్తి హత్య
Published on Sat, 03/28/2015 - 15:26
చిత్తూరు : చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని గుడ్లనాయినిపల్లె గ్రామ అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. దుండగులు వ్యక్తిని చంపి పెట్రోలు పోసి కాల్చి చంపారు. ముఖం గుర్తు పట్టని విధంగా తయారైంది. శనివారం ఉదయం అటుగా వెళ్తున్నవారు గమనించి పోలీసులకు సమాచారం అందించటంతో సంఘటనాస్థలానికి చేరుకున్నారు.పోలీసులుకేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కుప్పం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
(కుప్పం)
#
Tags