నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విరగబూసిన మామిడి పూత
Published on Tue, 03/05/2019 - 18:46
సాక్షి, రామసముద్రం : చిత్తూరూ జిల్లా మదనపల్లె మండలం రామసముద్రంలో మామిడి పూత విరగబూసింది. తీవ్ర వర్షాభావంతో చాలా వరకు మామిడి చెట్లు నీరు లేక ఎండిపోయాయి. కొందరు రైతులు అష్టకష్టాలు పడుతూ నీరు అందిస్తున్నారు. అలాగే మందులు పిచికారీ చేసి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఈ క్రమంలో మామిడి పూత బాగా పూయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో సుమారు 250 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ప్రస్తుతం చెట్లలో పూత, పిందె విరగబూసింది. పూత, పిందె రాలిపోకుండా నిలిస్తే మంచి దిగుబడి వస్తుందని, మామిడి ధరలు ఆశాజకంగా ఉంటాయని రైతులు భావిస్తున్నారు.
#
Tags