వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మావోయిస్టుల లేఖల కలకలం
Published on Fri, 12/21/2018 - 11:13
సాక్షి, గుంటూరు: జిల్లాలోని దాచేపల్లి మండల కేంద్రంలో మావోయిస్టుల లేఖలు కలకలం రేపుతున్నాయి. దాచేపల్లి మండలం తహాశీల్దార్ కార్యాలయంలో అవినీతి పెరిగిందని, అధికారులు పద్దతులు మార్చుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేసిన మావోయిస్టులు. పల్నాడులో అక్రమార్కులకు హెచ్చరిక పేరుతో మరో లేఖ విడుదల చేశారు. పల్నాడు ప్రాంతంలో బెల్ట్ షాపులు ఎత్తివేయాలి. కబ్జా చేసిన భూములను తక్షణమే ఖాళీ చేయాలని మావోయిస్ట్ల లేఖల ద్వారా హెచ్చరించారు.
#
Tags