అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వివాహిత దారుణ హత్య
Published on Fri, 02/10/2017 - 11:38
గోరంట్ల: అనంతపురం జిల్లా గోరంట్లలో వివాహిత దారుణహత్యకు గురైంది. స్థానికంగా నివాసముంటున్న శంషాద్భానుపై గుర్తుతెలియని దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. దీంతో ఆమె తీవ్ర గాయలై అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలనాకి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా.. మృతురాలి తల్లిదండ్రులు మాత్రం అత్తింటివారే తమ కూతురిని హత్యచేశారని ఆరోపిస్తున్నారు.
#
Tags