రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
Published on Thu, 03/19/2015 - 21:37
చిత్తూరు (పుంగనూరు): కుటుంబ కలహాలతో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండల కేంద్రంలోని కోనేటి పాలెం వీధిలో గురువారం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన గాయత్రి (26)కి, హరినాథ్ రెడ్డితో ఏడేళ్ల కిందట వివాహం అయింది. అప్పటినుంచి తరచు భర్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. తాజాగా హరి రెండో పెళ్లి చేసుకొవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన గాయత్రి బుధవారం రాత్రి ఇంట్లో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags