వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
త్వరలోనే నూతన ఐటీ పాలసీ
Published on Sat, 07/06/2019 - 20:24
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శనివారం ఐటీ హబ్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నూతన ఐటీ పాలసీ రూపకల్పనపై దృష్టి సారించామన్నారు. ఇందుకోసం 100 రోజుల కార్యచరణని సిద్ధం చేశామన్నారు. గత ప్రభుత్వం ఐటీని నిర్లక్ష్యం చేసిందని ఆయన ఆరోపించారు. బెంగళూరు, హైదరాబాద్కు ధీటుగా విశాఖలో ఐటీని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్లలో జరిగిన భూ కేటాయింపులపై సమీక్షిస్తున్నామన్నారు.
#
Tags