నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఈ ట్రేడింగ్ పై మిర్చి వ్యాపారుల ఆందోళన
Published on Mon, 12/07/2015 - 10:27
గుంటూరు: గుంటూరు మార్కెట్ యార్డులో సోమవారం వ్యాపారులు ఆందోళన చేపట్టారు. ఈ- ట్రేడింగ్ విధానం, మిర్చి కమీషన్ ఏజెంట్ల లైసెన్స్ ల రెన్యువల్ ప్రక్రియలో ఏర్పడుతున్న ఇబ్బందులపై చిల్లీస్ మర్చంట్స్ అసోసియేషన్ యార్డులో బంద్ పాటిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాపారులు కొనుగోళ్లను నిలిపివేశారు. మంగళవారం కూడా బంద్ కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు. బుధవారం నుంచి మార్కెట్ యార్డులో వ్యాపార లావాదేవీలు యథావిధిగా కొనసాగుతాయి.
#
Tags