చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భవానీ ద్వీపాన్ని సందర్శించిన మంత్రులు
Published on Sun, 06/23/2019 - 20:00
సాక్షి, విజయవాడ: కృష్ణా నదిలో నెలవైన భవానీ ద్వీపాన్ని మంత్రులు అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా భవానీ ద్వీపం అభివృద్ధితోపాటు పర్యాటక ప్రాంతాలలో మౌలిక వసతులు కల్పించడం వంటి అంశాలపై అధికారులతో మంత్రులు చర్చించారు. పర్యాటక అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన విషయమై అధికారులతో జరిగిన ఈ సమావేశంలో మంత్రులతోపాటు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్ పాల్గొన్నారు.
#
Tags