అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఐ ఫోన్లు
Published on Sat, 03/28/2015 - 01:28
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏపీ ప్రభుత్వం ఆపిల్ ఐ ఫోన్లను బహుమతిగా ఇచ్చింది. ఏటా బడ్జెట్ సమావేశాల ముగింపు రోజున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బహుమతిని ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ఐ ఫోన్లను అందించారు. ఇందుకోసం దాదాపు రూ. కోటిన్నరపైగా ఖర్చు చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టీటీడీ ప్రసాదాలను కూడా అందజేశారు.
#
Tags