ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఫెర్రీలో రాక్షసి జాతి చేపలు
Published on Tue, 06/26/2018 - 12:40
ఇబ్రహీంపట్నం(మైలవరం): కృష్ణానది ఫెర్రీ ప్రాంతంలో పిరాణా తరహా చేపల సంచారంతో మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు. చేపలు రాక్షసిలా ఒళ్లు గగుర్పొడిచేలా కనిపించే చేపకు శరీరమంతా ముళ్లు ఉంటాయి. తినేందుకు పనికిరాని ఈచేపల నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తోంది. పెద్దనోరు కలిగి చిన్నచేపలను మింగేయటంతో పాటు నదిలో చేపల వేటకు వేసిన వలలను కొరికి జాలర్లకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. ప్రతి ఏడాది పట్టిసీమ కాలువ నుంచి కృష్ణానదికి గోదావరి జలాలు వదిలిన సమయంలోనే ఈ చేపలు కనిపిస్తున్నట్లు మత్స్యకారులు చెబుతున్నారు.
#
Tags