ఒకసారి తిరిగి చూసుకోండి..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అమ్మకు శిక్ష
Published on Fri, 02/13/2015 - 00:39
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లప్పుడు వైద్య,ఆరోగ్య శాఖ తీరు మారడం లేదు. శస్త్రచికిత్స చేయించుకున్న మహిళలు అష్టకష్టాలకు గురవుతున్నారు. గురువారం పాడేరు ప్రాంతీయ ఆస్పత్రిలో ఈ దయనీయ పరిస్థితి కనిపించింది. మినుములూరు పీహెచ్సీ పరిధిలోని 88 మంది మహిళలకు మధ్యాహ్నం నుంచి కు.ని.ఆపరేషన్లు చేపట్టారు.
సాయంత్రం 6.30 గంటలకు పూర్తయ్యాయి. ఆపరేషన్ అనంతరం మహిళలను బెడ్లపై కాకుండా కటిక నేలపై పడుకోబెట్టడంతో నరకయాతనకు గురయ్యారు. వారు సేదతీరేందుకు కనీసం ఫ్యాన్లు ఏర్పాటు చేయలేదు. కొందరు చీకటిలో చంటి పిల్లలతో ఇబ్బందులకు గురయ్యారు. వారిని ఇళ్లకు చేర్చేందుకు ఎటువంటి వాహన సదుపాయం కల్పించలేదు. - పాడేరు రూరల్
#
Tags