వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'బాబు పచ్చి మోసగాడు'
Published on Fri, 08/28/2015 - 15:41
నెల్లూరు (వింజమూరు) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాల రావు విమర్శించారు. వింజమూరులో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బాబు తన కపట బుద్ధితో ఎన్టీఆర్, మంద కృష్ణ మాదిగలను మోసం చేశాడని అన్నారు.
బాబు అంత మోసగాడు భారతదేశంలో ఎవరూ లేని అన్నారు. ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్సీపీ ఇచ్చిన బంద్కు ఎమ్మార్పీఎస్ పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక హోదా ఆంధ్రులహక్కని, హోదా ఇవ్వకపోతే కాంగ్రెస్కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని అన్నారు.
#
Tags