నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'సుష్మా ను విమర్శించే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదు'
Published on Fri, 08/23/2013 - 17:43
హైదరాబాద్: బీజీపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నేతలకు లేదని ఆ పార్టీ నేత నాగం జనార్తనరెడ్డి మండిపడ్డారు. తెలంగాణ బలిదానాలపై మాట్లాడిన వ్యక్తిని విమర్శించడం తగదని ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్ మద్దతు లేకపోయినా తెలంగాణ వస్తుందని నాగం తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ మద్దతు లేకపోయినా తెలంగాణ వస్తుందని, బీజేపీ మద్దతు లేకపోతే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం సాధ్యం కాదన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
#
Tags