అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శ్రీశైలం చేరుకున్న నందిగామ ఎమ్మెల్యే పాదయాత్ర
Published on Sun, 03/01/2020 - 09:52
సాక్షి, కర్నూలు: వికేంద్రీకరణకు మద్ధతుగా కృష్ణా జిల్లా నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు చేపట్టిన పాద్రయాత్ర ఆదివారం రోజున కర్నూలు జిల్లా శ్రీశైలంకు చేరుకుంది. ఈ నెల 21న నందిగామ నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఈ రోజు ఉదయం శ్రీశైలానికి చేరుకొని శ్రీభ్రమరాంబ, మల్లిఖార్జునస్వామి వార్లను దర్శించుకున్నారు. అనంతరం వికేంద్రీకరణకు మద్దతు తెలిపేలా చంద్రబాబుకు మంచి బుద్ధి కలిగించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగన్మోహనరావుతో పాటు శ్రీశైలం వైఎస్సార్సీపీ నాయకులు డాక్టర్ కృష్ణమోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
#
Tags