వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బావిలో శిశువు.. స్పందించిన స్థానికులు
Published on Wed, 06/24/2015 - 12:54
అనంతపురం: ఇంకా తెల్లవారలేదు... చిన్నారి శిశువు గుక్కపట్టి ఏడుస్తుంది. మన ఇంట్లో కాదులే అని అనుకున్నారంతా... కానీ ఎంత సేపటికి శిశువు ఏడుపు ఆపడం లేదు. దాంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి చూశారు. ఎక్కడ ఎవరు కనిపించలేదు. దాంతో ఏడుపు ఎక్కడ నుంచి వస్తుందంటూ పరిసర ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు.
బావిలో నుంచి అని గుర్తించిన స్థానికులు. ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. వెంటనే బావిలోకి దిగి గోనె సంచిని వెలికి తీశారు. అందులోని శిశువును బయటకు తీశారు. శిశువు శరీరం మొత్తం రక్తంతో నిండి ఉండటం.. ఇంకా బొడ్డు కూడా తెగకపోవడంతో శిశువును స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పుట్టగుండ్లపల్లి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
#
Tags