వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తెలంగాణపై మా నిర్ణయంలో మార్పులేదు: రాజ్నాథ్
Published on Sat, 09/21/2013 - 20:05
ఢిల్లీ: తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న తమ నిర్ణయంలో ఎటువంటి మార్పులేదని బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అయితే సీమాంధ్రలో సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నట్లు చెప్పారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో సమావేశం ముగిసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు.
చంద్రబాబుతో రాజకీయాలు కాకుండా, కేవలం ఏపీ పరిస్థితులపై మాత్రమే మాట్లాడినట్లు చెప్పారు. చంద్రబాబు ఎన్డీయేలోకి వచ్చే విషయంపై ఏమీ చర్చించలేదన్నారు.
#
Tags