అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చంద్రబాబు.. ఏదీ జాబు?
Published on Sun, 08/19/2018 - 07:04
‘మాది బెన్నవరం గ్రామం. మా గ్రామానికి మంచి నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మంచి నీరు సరఫరా చేయాలని అధికారులకు చాలా సార్లు విన్నవించాం. అయినా పట్టించుకోవడం లేదు. నేను 2017లో డిగ్రీ పూర్తి చేశాను. బాబు వస్తే జాబు వస్తుందన్నారు. నేటికీ జాబు రాలేదు. ఒక్క నోటిఫికేషన్ కూడా చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వలేదు. జగన్ అన్నకు మా సమస్యలు తెలియజేశాం. మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి రోజులు వస్తాయన్నారు.’ అని పరవాడ దుర్గాభవానీ చెప్పారు.
#
Tags