నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'ఇంతదాకా వచ్చి ఆపితే మూర్ఖత్వమే'
Published on Thu, 09/19/2013 - 19:41
హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అంటే పోరును ఉధృతం చేస్తాం అని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. నాంపల్లి లో టీజీవో కార్యాలయ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఇంత దాకా వచ్చాక ఉద్యమాన్ని ఆపుతామనుకుంటే మూర్ఖత్వం అని ఆయన అన్నారు. తెలంగాణ విజయ తీరాలకు చేరడం ఖాయం ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రకటన రాగానే చంద్రబాబు మాట మార్చారు అని అన్నారు. ఇక తెలంగాణను ఆపడం ఎవరి తరం కాదు కేసీఆర్ స్పష్టం చేశారు. స్వయంగా ప్రధానమంత్రే వెనక్కి వెళ్లేది లేదు అని అన్నాడని ఆయన తెలిపారు. మనమంతా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది అని.. తాను అదే పనిలో ఉన్నానని కేసీఆర్ అన్నారు. సీమాంధ్ర ఉద్యమంలో మేధావుల ఛాయ లేదు అని వ్యాఖ్యానించారు.
#
Tags