వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లడ్డు ధర పెంచట్లేదు : టీటీడీ చైర్మన్
Published on Sun, 11/17/2019 - 13:34
సాక్షి, చెన్నై : తిరుమలలో లడ్డు ప్రసాదం ధరలను పెంచుతున్నారంటూ వస్తున్న వదంతులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం ఖండించారు. ధరలను పెంచట్లేదని, వదంతులను నమ్మవద్దంటూ భక్తులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు తమిళనాడులో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఆ స్థలాన్ని టీటీడీ చైర్మన్ ఆదివారం పరిశీలించారు.
తిరుమల లడ్డు ధర పెంచే ఆలోచన కానీ, ప్రతిపాదన కానీ లేదు.
— Y V Subba Reddy (@yvsubbareddymp) November 17, 2019
లడ్డు ప్రసాదం ధర పెంపు అని ప్రచారం అవుతున్న వార్తలు అవాస్తవాలు.
తిరుమల తిరుపతి దేవస్థానం, చెన్నై శ్రీ వెంకటేశ్వర టెంపుల్స్ లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షలు ఉపాధ్యక్షులు మరియు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. pic.twitter.com/BkIeN7yHaM
— Y V Subba Reddy (@yvsubbareddymp) November 17, 2019
#
Tags