వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'ఆత్మహత్య కాదు... చంపి ఉరేశారు'
Published on Sun, 08/02/2015 - 18:48
గుంటూరు: గుంటూరు జిల్లా నగరం మండలం బెల్లంవారిపాలెంలో శనివారం ఓ మహిళ ఆత్మహత్య చేసుకోగా... కట్టుకున్న భర్త, అత్తింటి వారే హత్య చేశారంటూ బాధితురాలి బంధువులు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. గ్రామానికి చెందిన జగదీష్ బీఎస్ఎఫ్ జవానుగా పనిచేస్తున్నాడు. శనివారం జగదీష్ భార్య కట్టుపల్లి అరుణ మృతి చెందగా... ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, అత్తింటి వారే అరుణను చంపి ఉరేశారని మృతురాలి సోదరుడు రామకృష్ణ ఆదివారం నగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాపట్ల డీఎస్పీ మహేశ్ ఆదివారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జగదీష్ కుటుంబ సభ్యులను విచారించారు.
#
Tags