రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అతిసార తో వ్యక్తి మృతి
Published on Mon, 03/02/2015 - 15:52
కర్నూలు(కోస్గి): కర్నూలు జిల్లా కోస్గి మండలకేంద్రానికి చెందిన కాయన్న(52) అనే వ్యక్తి సోమవారం అతిసారాతో మరణించాడు. ఆదివారం ఉదయం వాంతులు, విరేచనాలు కావడంతో కోస్గి ఏరియా ఆసుపత్రిలో చేరాడు. కాయన్న పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబసభ్యులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ సోమవారం ఆయన మరణించాడు.
#
Tags