టీడీపీ సర్పంచ్ కి 11 లక్షల సంక్షేమ పథకాలు...అది సీఎం జగన్ సంస్కారం..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వేర్వేరు ఎన్కౌంటర్లలో జవాన్, మావోయిస్టు మృతి
Published on Sat, 06/20/2015 - 15:17
విశాఖపట్నం/రాయ్పూర్: పోలీసులు, మావోయిస్టులకు మధ్య శనివారం జరిగిన రెండు వేరువేరు ఎదురు కాల్పుల్లో ఒక జవాన్ సహా మావోయిస్టు మృతిచెందారు. విశాఖ జిల్లా మంచంగిపుట్టు మండలం గోప్రాపడ వద్ద పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మృతిచెందగా, సంఘటనా స్థలం నుంచి రెండు 303 రైఫిల్స్, 4 గ్రానైట్లు, 10 కిట్ బ్యాగులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అటు ఛత్తీస్గఢ్లో పోలీసులపై మావోయిస్టులు పంజా విసిరారు. దంతెవాడ జిల్లా తుమ్నార్ అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న ప్రత్యేక పోలీసు బలగాలను చుట్టుముట్టిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక జవాన్ మృతిచెందగా, మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఛత్తీస్గఢ్ సీఎం రమణ్ సింగ్ మావోయిస్టుల దాడిని తీవ్రంగా ఖండించారు.
#
Tags