రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కొనసాగుతోన్న అల్పపీడనం
Published on Wed, 05/28/2014 - 00:21
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా భూతలం వైపు వచ్చి జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ మంగళవారం వెల్లడించింది. ఇది ఉత్తర దిశగా నేపాల్ వైపు పయనిస్తూ క్రమేపీ బలహీనపడే అవకాశాలున్నట్టు తెలిపింది.
దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నట్టు పేర్కొంది. దీని ప్రభావం మన రాష్ట్రంపై పెద్దగా లేదని, కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయని వెల్లడించింది. బెంగళూరు, మద్రాస్పై మేఘాలు బాగా ఆవరించి ఉండటంతో నెల్లూరు జిల్లా, రాయలసీమలో కొద్దిగా వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు నిఫుణులు తెలిపారు.
#
Tags