నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'ఆ రెండు నగరాల' తరహాలో భూసేకరణ
Published on Sat, 10/25/2014 - 12:51
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు చండీగడ్, రాయ్పూర్ తరహాలో భూమి సేకరణ చేయాలని భావిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి, ఏపీ రాజధాని కమిటీ ఛైర్మన్ పి.నారాయణ తెలిపారు. శనివారం హైదరాబాద్లో నారాయణ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రైతులకు మేలు చేసే విధంగా పాలసీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబుతో ఈ రోజు మధ్యాహ్నం సమావేశం కానున్నట్లు చెప్పారు. ఆ తర్వాత విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు.
ఏపీ రాజధాని కమిటీ సమావేశమై ఇప్పటికే ల్యాండ్ పూలింగ్పై చర్చించినట్లు చెప్పారు. అలాగే ఇతర రాష్ట్రాల్లోని ల్యాండ్ పూలింగ్ విధానాలపై చర్చించామన్ని తెలిపారు. ప్రతి నెల రెండు, నాలుగు శనివారాల్లో రాజధాని కమిటీ సమావేశాలు ఉంటాయని నారాయణ వెల్లడించారు.
#
Tags