సింహాచలం ఆలయంలో భక్తుల రద్దీ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పారా మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభం
Published on Sat, 11/15/2014 - 02:53
విజయవాడ: బీఎస్సీ నర్సింగ్, బీపీటీ (ఫిజియోథెరపీ), బీఎస్సీ (ఎంఎల్టీ) కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 5 ఆన్లైన్ కేంద్రాల్లో శుక్రవారం తొలివిడత కౌన్సెలింగ్ ప్రారంభమైంది. తొలిరోజు ఒకటి నుంచి 2,800 ర్యాంకు వరకు బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను పిలిచారు. రాత్రి 8.30 వరకు 1,400 ర్యాంకు వరకే కౌన్సెలింగ్ జరిగింది.
ఐదు (విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్) కేంద్రాల్లో జరుగుతుండడంతో అభ్యర్థులు సీట్లు ఎంపిక చేసుకునే విషయంలో ఆలస్యమవుతోంది. ఓపెన్, రిజర్వేషన్ కేటగిరీ సీట్లకు సమాంతరంగా కౌన్సెలింగ్ జరుగుతోంది. శనివారం జరిగే కౌన్సెలింగ్కు 2,801 నుంచి చివరి మెరిట్ ఆర్డర్ వరకు అభ్యర్థులను పిలిచారు.
#
Tags