పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీసింది’
Published on Sun, 05/28/2017 - 14:29
విజయవాడ: పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆంధ్రప్రేదేశ్కు రూ. 10,500 కోట్లు ఇచ్చామని అంటున్నారు. మరోవైపు ఇటివల రాష్ట్రంలో పర్యటించిన బీజేపీ అధ్యక్షుడు మాత్రం రూ. 1.75 లక్షల కోట్లు ఇచ్చారన్నారు. ఈ రెండీట్లో ఏది నిజమో చెప్పాలని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు.ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లుడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రూ.1,16,000 కోట్లు అప్పు చేశారు. అమిత్షా ఇచ్చినవి, చంద్రబాబు తెచ్చినవి ఇవన్ని ఎక్కడికి పోయాయో బాబు సమాధానం చెప్పాలి. పాలన పరంగా రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీసిందని ఆయన మండిపడ్డారు.
#
Tags