వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చివరి మజిలీలోనూ విషాదమే
Published on Wed, 04/08/2020 - 13:27
తూర్పుగోదావరి, మామిడికుదురు: కరోనా మహమ్మారి భయంతో శవ పేటిక మోయడానికి ఆ నలుగురే మిగిలారు. వెనుక వచ్చేవారే కరువయ్యారు. మామిడికుదురు మండలం పెదపట్నంలంక గ్రామానికి చెందిన బొరుసు ఆదిలక్ష్మి పదేళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతి చెందింది. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఆదిలక్ష్మి మృతదేహాన్ని బాక్సులో పెట్టి కేవలం ఆమె కుటుంబ సభ్యులు నలుగురు మాత్రమే మోసుకు వెళ్లి స్థానిక వైనతేయ గోదావరి నది ఒడ్డున ఖననం చేశారు. కనీసం శ్మశాన వాటిక వరకు కూడా పట్టుమని పది మంది కూడా రాలేదు.
#
Tags