ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రైతులను మోసం చేశాడు
Published on Thu, 02/22/2018 - 06:29
ఒంగోలు వన్టౌన్:‘ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశాడు. ఆయన మాటలు నమ్మి బ్యాంక్లో తీసుకున్న రుణం సకాలంలో చెల్లించలేదు. తర్వాత తీసుకున్న రూ. 60 వేలకు రూ. 1.20 లక్షలు కట్టాల్సి వచ్చింది. రుణమాఫీ కోసం సీఎంను కలసినా న్యాయం జరగలేదు’ అంటూ పొన్నలూరు మండలం కె. అగ్రహారం గ్రామానికి చెందిన ప్రత్తి కేశవస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని సంకల్పయాత్రలో జననేత దృష్టికి తీసుకెళ్లారు.
#
Tags