రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పిల్లలు చదువుకున్నా నౌకరీ రాలేదయ్యా
Published on Thu, 02/22/2018 - 06:31
పర్చూరు: పిల్లలు పెద్దచదువులు చదివినప్పటికీ నాలుగేళ్లుగా నౌకరీ రాక ఇబ్బంది పడుతున్నారని చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన గోపీరెడ్డి లక్ష్మీరెడ్డి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుట వాపోయారు. పిల్లలు బెంగళూరు, హైదరాబాదు తిరుగుతున్నారు కానీ నౌకరీ మాత్రం ఎప్పుడు వస్తుందో ఏమో అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నీటి సమస్యతో గ్రామస్తులు అల్లాడుతున్నారని.. తినడానికి గేదెలకు మేతకూడా లేదని జగన్ ఎదుట వాపోయాడు.
#
Tags