రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మేము సైతం..
Published on Fri, 03/16/2018 - 06:17
గుంటూరు: ప్రజాసమస్యలు వింటూ, భరోసా కల్పిస్తూ జననేత జగన్ సాగిస్తున్న పాదయాత్రలో ఇడుపులపాయ నుంచి జననేత వెంటే జిల్లాకు చెందిన పలువురు నేతలు అడుగులు వేస్తున్నారు. వైఎస్సార్ సీపీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు కొత్తా చిన్నపరెడ్డి, జిల్లా యువజన విభాగం కార్యదర్శి వింతా శివనాగిరెడ్డి, నర్సారావుపేటకు చెందిన ఏరువ వెంకటేశ్వరరెడ్డి ఇచ్ఛాపురం వరకు పాదయాత్రలో పాల్గొంటున్నారు.
#
Tags