అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పంట సాయం అందలేదు..
Published on Fri, 03/16/2018 - 06:26
గుంటూరు:‘పొలంలో వేసిన మినప పంట తెగుళ్లు సోకి ఎండిపోయింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి నష్ట పరిహారం రాలేదన్నా’ అంటూ పలువురు మహిళలు జననేత ఎదుట వాపోయారు. గురువారం వల్లభరావునిపాలెం గ్రామ శివార్లలో మహిళా రైతులు జననేతను కలసి కష్టాలు చెప్పుకున్నారు. ముందు పంటగా వరి వేస్తే గిట్టుబాటు ధర లేదు. రెండో పంటగా మినుము వేస్తే తెగుళ్లు సోకాయి. రైతు ప్రభుత్వం అని చెప్పే పాలకులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే వ్యవసాయానికి తొలి ప్రాధాన్యం ఇస్తామని జగన్ భరోసా కల్పించారు.
#
Tags