ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నాం..
Published on Tue, 03/20/2018 - 07:03
గుంటూరు:చాలీచాలని జీతాలతో ఆరులక్షల మంది నర్సింగ్ ఉద్యోగులు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు వైఎస్ జగన్ ఎదుట తమ కష్టాలను విన్నవించారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా సోమవారం కాకుమాను శివారుకు చేరుకున్న వైఎస్ జగన్ను అసోసియేషన్ అధ్యక్షుడు ప్రేమ్కుమార్, సెక్రటరీ మాధవి తదితరులు కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం నర్సింగ్ ఉద్యోగులను చిన్నచూపు చూస్తూ, జీతాల విషయంలో మోసానికి పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చేసే పని ఒక్కటే అయినా వివిధ రకాల పేర్లుతో వ్యత్యాసం చూపిస్తోందని వాపోయారు. నర్సింగ్ వ్యవస్థను బతికించాలని వేడుకున్నారు.
#
Tags