వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నువ్వు చదువుకోవాలి తల్లీ..
Published on Wed, 03/21/2018 - 07:07
గుంటూరు: తల్లీ చదువు మధ్యలోనే ఆపేయకూడదు. మంచిగా చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి’ అంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓ బాలికకు సూచించారు. పనుల నిమిత్తం వలస వచ్చిన కూలీలు మంగళవారం వైఎస్ జగన్ను కలిశారు. వారి వివరాలు తెలుసుకుంటున్న క్రమంలో తల్లిదండ్రులతో కలిసి మిరప కోతలకు వచ్చిన బాలిక కుమారిని జగన్ గమనించారు. ‘ఏం చదువుతున్నావ్.. తల్లీ ’అంటూ ఆప్యాయంగా పలకరించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చదువు మధ్యలోనే ఆపేసి కూలి పనులకు వెళుతున్నానని చెప్పడంతో జగన్ చలించిపోయారు. అలా కాదు తల్లీ.. పనులకు వలస వచ్చినా.. ఇక్కడ స్థానికంగా అందుబాటులో ఉండే బడికి వెళ్లి చదువుకోవాలని సూచించారు. ఆ బాలికను స్కూల్కు పంపించే బాధ్యతను స్థానిక నాయకులకు అప్పగించారు.
#
Tags