amp pages | Sakshi

దళితుల భూములను ఆక్రమించుకున్నారు

Published on Thu, 03/22/2018 - 07:24

గుంటూరు:చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీ నాయకులు నీరుచెట్టు పేరుతో దళితుల భూములను ఆక్రమించుకుని అందులో మట్టి తవ్వి కోట్ల రూపాయలు దండుకున్నారని ఏపీ గిరిజన సంఘాల ఐఖ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనునాయక్‌ ప్రజాసంకల్పయాత్రలో బుధవారం వైఎస్‌ జగన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. నియోజకవర్గంలో ఏలూరు, గొరిజవోలు, తూబాడు, యడ్లపాడు, బోయపాలెం, కొండవీడు, కొత్తపాలెం గ్రామాల్లో దళితుల భూములను టార్గెట్‌ చేసుకుని వ్యవసాయం చేయనీయకుండా సాగు భూములను లాక్కుని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు జీవనాధారం లేకుండా చేశారని ఆరోపించారు. అదేవిధంగా యడవల్లిలో దళితులకు చెందిన 416 ఎకరాల వ్యవసాయ భూమిలో గ్రానైట్‌ నిక్షేపాలున్నాయని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వారి వద్ద నుంచి లాక్కునేందుకు అనుమతులు తీసుకువచ్చారని చెప్పారు. తమ ఐక్యవేదిక ద్వారా సమస్యను లోకాయుక్తకు కూడా తీసుకువెళ్లామని వైఎస్‌ జగన్‌కు చెప్పారు. 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)