నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పింఛన్లు లేవు.. ఇళ్ల మంజూరు లేదు
Published on Thu, 03/29/2018 - 07:04
గుంటూరు: ‘అన్నా.. అర్హత ఉన్నా ఎలాంటి ప్రభుత్వ పథకాలూ అందడం లేదు’ అంటూ నందిగం ఎస్సీ కాలనీవాసులు జననేత ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లమనే అక్కసుతో పింఛన్లు, ఇళ్ల మంజూరును నిలిపేశారని వాపోయారు. త్వరలోనే మన ప్రభుత్వం వస్తుందని జగన్ భరోసా ఇచ్చారు.
#
Tags