లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శ్రమ దోపిడీకి గురవుతున్నాం
Published on Mon, 04/16/2018 - 07:39
కృష్ణా జిల్లా : ‘ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం లేదు’ అని జి.కొండూరుకు చెందిన పి. నాగమల్లేశ్వరరావు ప్రజాసంకల్ప యాత్రలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయకుండా కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగిస్తూ, నిబంధనల ప్రకారం అందించాల్సిన అలవెన్సులను కూడా కొన్ని సంస్థలు ఇవ్వకుండా మోసం చేస్తున్నాయని జననేత దృష్టికి తీసుకువచ్చారు.
#
Tags