వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మంచినీటి సమస్యతో బాధపడుతున్నాం
Published on Fri, 05/25/2018 - 06:56
పశ్చిమగోదావరి : కొల్లేరు ప్రాంతంలో ఉన్న మాకు తీవ్ర మంచినీటి సమస్య. కలుషితమైన నీటిని తాగి రోగాల బారినపడుతున్నాం అంటూ సరిపల్లి గ్రామంలో బల్లె రమణాయమ్మ అనే మహిళ జగన్మోహన్రెడ్డి వద్ద తన ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీరు తాగి తాము అనారోగ్యం పాలైతే సరైన వైద్యం చేయించుకునే మార్గం లేదని తెలిపారు. ఆగడాలలంకలో ఉంటున్న తమకు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రులు నిర్మించాలని కోరారు.
#
Tags