నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నా భర్తకు పింఛన్ రావడంలేదన్నా..
Published on Thu, 06/07/2018 - 07:13
పశ్చిమగోదావరి : నా భర్తకు పక్షవాతం. నా బిడ్డ వికలాంగుడు, అతనికి ఇద్దరు అమ్మాయిలు. నా భర్తకు పింఛన్ కోసం రెండేళ్లుగా తిరుగుతున్నా మంజూరు చేయడంలేదు. నా బిడ్డకు నాడు వైఎస్సార్ హయాంలో పింఛన్ మంజూరైంది. నా భర్తకు పింఛన్ వచ్చేలా చూడన్నా అంటూ ఉండ్రాజవరం పాదయాత్రలో రాజేశ్వరి తన భర్తతో కలిసి జగన్మోహన్రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.
#
Tags