రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నేనిచ్చిన జున్ను తినడం సంతోషంగా ఉంది..
Published on Sat, 06/16/2018 - 07:28
తూర్పుగోదావరి : నార్కెడిమిల్లికి చెందిన వైదా అనంతలక్ష్మి తన ఇంటిలో పాడి గేదె ఈనిన తర్వాత తొలి ముర్రు పాలతో చేసిన జున్నును పాదయాత్రలో ఉన్న జగనన్నకు అందజేసి పరమానందం పొందింది. పచ్చళ్ల తయారీ ద్వారా జీవించే కుటుంబంలోని ఆ చెల్లెమ్మ జగనన్నకు స్వాగతం పలికేందుకు వచ్చి తాను తెచ్చిన జున్ను ఆయనకు రుచి చూపించానని ఆనందం వ్యక్తం చేసింది.
#
Tags