వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బకాయిలు చెల్లించడం లేదయ్యా
Published on Mon, 06/25/2018 - 06:17
తూర్పుగోదావరి : ‘‘పేదల పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అన్నం వండి పెడుతున్నాం. మధ్యాహ్న భోజన పథకాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ నిర్వహణ పరమైన సమస్యలను పట్టించుకోవడంలేదు’’ అంటూ ములికిపల్లి వద్ద పాదయాత్రలో జగన్కు తమ సమస్యలను చెప్పుకొన్నారు రాజోలు మండలంలోని మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు. రూ.లక్షల్లో బకాయిలున్నాయని, పాఠశాలలు తెరిచినా సామగ్రి సమకూర్చ‡లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్కు వినతి పత్రాన్ని అందజేశారు.
#
Tags