అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
25 నుంచి పీజీ ఈసెట్ రెండో విడత కౌన్సెలింగ్
Published on Thu, 09/10/2015 - 09:24
బాలాజీచెరువు (కాకినాడ): ఏపీ పీజీ ఈసెట్-2015 రెండో దశ కౌన్సెలింగ్ ఈ నెల 25 నుంచి 27 వరకు నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ జీవీఆర్ ప్రసాద్రాజు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఎంటెక్, ఎం.ఫార్మసీ విభాగాల్లో 25,304 సీట్లుండగా మొదటిదశ కౌన్సెలింగ్లో 17,790 మంది ఆప్షన్లు ఇవ్వగా, వారిలో 14,035 మందికి సీట్లు కేటాయించినట్లు చెప్పారు. సీట్లు పొందినవారు ఈ నెల 14లోగా ఆయా కళాశాలల్లో రిపోర్టు చేసి అడ్మిషన్ తీసుకోవాలన్నారు.
#
Tags