వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టీడీపీ నేతలపై కేసు నమోదు చేయాలి: పిన్నెల్లి
Published on Sun, 11/16/2014 - 10:38
మాచర్ల: గుంటూరు జిల్లా మాచెర్లలో భూకబ్జాకు పాల్పడిన టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. మాచర్ల శివారులోని ఆటవీ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించిన టీడీపీ నేతల ప్రయత్నాలను ఆటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు.
ఆటవీ భూమిలో బోర్లు వేసి కబ్జా చేసేందుకు ప్రయత్నించారని టీడీపీ నేతలపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
#
Tags