Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కర్నూలులో ప్లాస్మాథెరపీ ప్రారంభం
Published on Sun, 07/12/2020 - 05:49
కర్నూలు (హాస్పిటల్): రాష్ట్రంలో తిరుపతి తర్వాత కర్నూలులో మొదటిసారిగా కరోనా బాధితునికి ప్లాస్మాథెరపీ చికిత్సను ప్రారంభించారు. శుక్రవారం రాత్రి డోన్కు చెందిన ఓ వ్యక్తికి వైద్యులు క్లినికల్ ట్రయల్స్ కింద ప్లాస్మాథెరపీ చేశారు. ఇదివరకు ఢిల్లీ, ఆ తర్వాత తిరుపతిలో మాత్రమే ప్లాస్మా థెరపీ చేశారు. నెల క్రితం ఆసుపత్రిలోని బ్లడ్బ్యాంక్లో ప్లాస్మా సేకరణకు, 2 వారాల క్రితం ప్లాస్మాథెరపీ క్లినికల్ ట్రయల్స్కు ఐసీఎంఆర్ నుంచి అనుమతి వచ్చింది. శుక్రవారం రాత్రి 11:30 గంటలకు కరోనా బాధితునికి ప్లాస్మాథెరపీ చికిత్స అందించారు.
#
Tags