amp pages | Sakshi

పోలవరంపై విచారణ : ఏపీపై ఎన్‌జీటీ ఆగ్రహం

Published on Wed, 11/01/2017 - 14:04

సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై దాఖలైన అభ్యంతరాలను విచారిస్తోన్న జాతీయ హరిత ధర్మాసనం (ఎన్‌జీటీ).. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ కేసు నుంచి తెలంగాణను తొలగించాలనే అంశంపై ఏపీ పిల్లిమొగ్గలు వేయడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు.

‘కేసు నుంచి తెలంగాణను తొలగించాలంటూ వేసిన అప్లికేషన్‌ను ఉపసంహరించుకుంటారా? కొనసాగించమంటారా?’’ అని ధర్మాసనం ప్రశ్నకు  ఏపీ ప్రభుత్వం ‘ఉపసంహరించుకుంటాం’ అని బదులిచ్చింది. దీనిపై న్యాయమూర్తులు మాట్లాడుతూ.. ‘అంటే, ఏదో ఒక రకంగా కేసును జాప్యం చేయాలనుకుంటున్నారా?’ అని అసహనం వ్యక్తం చేశారు. అనంతరం విచారణను రేపటికి వాయిదావేశారు.

మరో పిటిషన్‌ వేసిన తెలంగాణ : పోలవరం ప్రాజెక్టు... పర్యావరణంపై చూపబోయే ప్రభావాన్ని అధ్యయనం చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీలో మరో పిటిషన్‌ వేసింది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌